Political News

తెలంగాణ

నేడు బండి సంజయ్ నిరసన దీక్ష

హైదరాబాద్ : TSPSC క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న తరుణంలో ఈ ఘటనను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు

Read More
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఆ మంత్రికి నాన్‌ బెయిల్‌ బుల్‌ వారెంట్‌.. కారణం అదే..

విశాఖపట్టణం : ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాధ్‌కి నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌ జారీ అయింది. మంత్రి అమర్ నాథ్ సహా రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ

Read More
ఆంధ్రప్రదేశ్

నేడు కొత్తవలసలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

శృంగవరపుకోట : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శృంగవరపుకోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో గడపగడపకు

Read More
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

విజయనగరం : విజయనగరం పట్టణంలోని 23వ డివిజన్ పరిధిలో బొండాడ వీధిలో రూ. 31లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

Read More
ఆంధ్రప్రదేశ్

ప్రజా ప్రతినిదులు హక్కుల పట్ల జవాబుదారిగా ఉండాలి

పాడేరు : ప్రజా ప్రతినిదులు హక్కుల పట్ల జవాబుదారిగా ఉండాలని, లేదంటే ద్రోహులుగా మిగిలిపోతారని ఆదివాసి జెఎసి అల్లూరి సీతారామరాజు జిల్లా కన్వీనర్ రామారావు దొర స్పష్టం

Read More
తెలంగాణ

స్కాలర్షిప్ ఫీజులను వెంటనే మంజూరు చేయాలి

ఆర్మూర్ : ఈరోజు ఆర్మూర్ పట్టణంలో శాస్త్రి నగర్ లో సిపిఎం కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది అని సంగం సభ్యులు అన్నారు .

Read More
తెలంగాణ

రాష్ట్ర ప్రభుత్వానికి భాష పండితుల అల్టిమేటం

ఖైరతాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి భాష పండితులు అల్టిమేటం విధించారు. ఫిబ్రవరి 1 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. మంత్రి

Read More
తెలంగాణ

కొనసాగుతున్న హాత్ సే హాత్ జోడో అభియాన్

మంచిర్యాల : దేశంలో, రాష్ట్రంలో సుస్థిర పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు.

Read More
ఆంధ్రప్రదేశ్

నేడు రాయపుపాలెంలో పవనన్న ప్రజా బాట

నెల్లూరు సిటీ : పవనన్న ప్రజా బాట కార్యక్రమం గురువారం ఉదయం 11: 30 గంటలకు నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ రాయపు పాలెం ఆర్చి వద్ద

Read More
ఆంధ్రప్రదేశ్

సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు

ఇచ్చాపురం : సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ పిరియ విజయ్ సాయిరాజ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మైనారిటీ వర్గాల

Read More