Subsidiary Of KPS Digital Media Network

ఆంధ్రప్రదేశ్

నేడు రాయపుపాలెంలో పవనన్న ప్రజా బాట

నెల్లూరు సిటీ : పవనన్న ప్రజా బాట కార్యక్రమం గురువారం ఉదయం 11: 30 గంటలకు నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ రాయపు పాలెం ఆర్చి వద్ద నుంచి నిర్వహిస్తున్నట్లు జనసేన జిల్లా నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జనసేన నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply

Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×